రానున్న వర్షాకాలానికి పటిష్ట ఏర్పాట్లు – పన్నాల

నాచారం(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ లోని మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో సోమవారం ఏ.ఈ శ్రవంతి , వాటర్ వర్క్స్ సాయి బాబా , వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తో సమావేశం నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ పన్నాల దేవేందర్ రెడ్డి. సమావేశంలో డివిజన్ కు సమందించిన సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి ఆదేశించారు.ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనులలో వేగం , నాణ్యత పరిమాణాలు పాటించాలని దేవేందర్ రెడ్డి అన్నారు.
Attachments area