రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌: ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.