రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు భేష్..గవర్నర్ నరసింహన్
న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అనంతంరం ఆయన విూడియాతో మాట్లాడారు. ¬ం మంత్రితో భేటీ సాధారణమేనని పేర్కొన్నారు. హై కోర్టు విభజనపై అందోళన అవసరం లేదని, ఇరు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. కేంద్ర ¬ం శాఖకు ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఘటనలపై స్పీకర్ దే నిర్ణయాధికారమని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.