రెవెన్యు సదస్సులు అడ్డుకున్న గ్రామస్థులు

మందకల్‌: మండలంలోని విజ్వారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ గుట్టల్లో మట్టిని తవ్వుతుండటంపై గ్రామస్థులు తహశీల్దారు సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించక పోవటంతో గ్రామస్థులు సదస్సును అడుకున్నారు. దీంతో తహశీల్దారు గుట్టల వద్దకు చేరుకుని తవ్వకాలను ఆపి విచిరణ చేస్తున్నారు.