లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి. సిపిఎం

బచ్చన్నపేట జూలై 13 (జనం సాక్షి)
లక్ష రూపాయలు రుణమాఫీ వెంటనే చేసి తిరిగి రైతులకు కొత్త రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్త రుణాలు ఇవ్వాలని జనగామ జిల్లా రైతు సంఘం కార్యదర్శి గొల్లపల్లి బాపిరెడ్డి అన్నారు బుధవారం మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ముందు ధర్నా రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త రైతులకు రుణాలు ఇవ్వాలని కౌలు రైతులకు రుణాలు అందజేయాలని బ్యాంకు రుణాలు ఇచ్చినట్టు ఒక అడ్జస్ట్మెంట్ విధాన మహాపాలని అదేవిధంగా రైతుబంధు డబ్బులు బ్యాంకులో పడగానే మరియు వడ్ల డబ్బులు పడగానే పాత బాకీ కింద జమ చేయడం వెంటనే ఆపాలని ఆయన బ్యాంకు అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, రావుల రవీందర్ రెడ్డి బాల నరసయ్య కిష్టయ్య నరసింహులు సిద్ధులు లింగం రాజు రైతులు పాల్గొన్నారు