లారీలో పేలుడు

మహబూబ్‌ నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో  లారీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.