విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

గంగారం జులై  (జనంసాక్షి )
విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ   నాయకులు డిమాండ్ చేశారు.    వీఆర్ఏలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు విఆర్ఏల దీక్ష కు మద్దతు తెలిపి ,పే స్కేల్,జీవోను, వెంటనే విడుదల చేయాలని అన్నారు అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  దుర్గం ముత్తయ్య, దుర్గం సమ్మయ్య, జనగం. పాపరావు, మద్దెల సమ్మయ్య, ఈసం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు
Attachments area