విద్యుదాఘాతంతో మహిళ మృతి

ఇటిక్యాల : మండలంలోని సాతర్ల గ్రామంలో ఈ తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. గుడిసెపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో పద్మమ్మ (35) అనే మహిళ మృతి చెందింది.