‘శ్రియ నిందితులను ఉరితీయాలి’

మహబూబ్‌నగర్‌ : శ్రియ నిందితులను ఉరితీయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని శ్రియ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందులను సోదరుల్లా చూసుకున్నామని అయితే తమ కూతురుని హత్య చేయడం చాలా దారుణమని వారు వాపోయారు.