కళ్లలో కారం చల్లి దొంగతనం

మహబూబ్‌నగర్‌ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్‌ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.