మహబూబ్‌నగర్‌ చేరుకున్న గవర్నర్‌

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ మహబూబ్‌గర్‌ చేరుకున్నారు. ఎస్వీన్‌ వైద్యకళాశాలలో ఏపీ ఎపికాన్‌ సదస్సులో నరసింహన్‌ పాల్గొననున్నారు.