విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి