పాము కాటుతో తల్లీ కూతురు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.