యూరియా కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌ : తిమ్మాజిపేటలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలపై అధికారులు స్పందించక పోవడంతో సింగిల్‌విండో కార్యాలయంలో రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.