సీమాంధ్రులు తెలంగాణ ఉద్యమంపై పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం : టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఉద్యమం.. ప్రజలపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ కో-చెర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని హితువు పలికారు.ఏపీఎన్జీవోలది ముమ్మాటికి ప్రభుత్వం చేయిస్తున్న ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు.