Author Archives: janamsakshi

పూడిక మట్టిని వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం:ఉపాధి హామి పథకం మీద చెరువులోచ్చి తీస్తుతున్నా పూడిక మట్టిని రైతులు వినియోగించుకోవాలని బోధన్‌ ఆర్డీఓ సతీష్‌ చంద్ర తెలిపారు.ఈ రోజు ఆయన నవీపేట మండల …

విత్తనాల పంపీణీ ప్రారంభం

బోధన్‌ పట్టణం: బోధన్‌ మండలంలోని రైతులకు రాయితీ సోయా విత్తనాల పంపీణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగాశంకర్‌ ప్రారంభించారు. మండలంలోని 21వేల ఎకరాల్లో సోయా సాగు …

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

మాక్లూరు:మాదాపూర్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.ఏసు మండలంలోని వ్యక్తికి చెందిన గుడిసెకు ప్రమాదవశాత్తూనిప్పంటుకుంది. అందులోని సుమారు రూ.50 వేల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి.

26జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపాలి

: వివాదాస్పదమైన 26 జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపించాలని ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రిమండలిలో చర్చ జరిగన తర్వాతే ఆరుగురు …

సత్యం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ ప్రమోటర్ల కుంటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, ఉభయ …

ఈడీకి చార్జిషీట్లు ఇచ్చేందుకు సీబీఐ అంగీకారం

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి 2,3 చార్జిషీట్లు ఇచ్చేందుకు నాంపెల్లి సీబీఐ కోర్టు అంగీకరించింది. అలాగే ఎమ్మార్‌ అనుబంధ చార్జిషీట్ల సైతం ఇచ్చేందుకు …

చిదంబరానికి హైకోర్టులో చుక్కెదురు

చెన్నై : మద్రాస్‌ హైకోర్డులో కేంద్రహోంశాఖ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఎన్నిల అక్రమాల కేసులో తనపై విచారణ నిలిపివేయాలంటూ చిదంబరం వేసిన క్వాట్‌ పిటిషన్‌ను హైకోర్టు గురువారం …

సీఎంతో సబిత భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో ఆమె సుమారు రెండుగంటలపాటు సమావేశమయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి …

శ్రీలక్ష్మి విచారణకు సీబీఐకి అనుమతి

హైదరాబాద్‌్‌ :  ఓబులాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. శ్రీలక్ష్మీను విచారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అనుమతి …

గురుకుల విద్యాసంస్థలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్‌:సికింద్రబాద్‌లోని రాష్ట్ర గురుకుల సాంఘిక సంక్షెమ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ,బైపీసీ గ్రూపులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయిందని,ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12వ …