Author Archives: janamsakshi

‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర భవితవ్యం’అంశంపై మేదావుల చర్చ

హైదరాబాద్‌:ప్రస్తుత రాజకీయ తరుణంలో ఓటుహక్కు ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి,రాష్ట్ర రాజకీయల భవిష్యత్తు ఏ విదంగా మారనుంది అనే అంశాలపై ‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర …

వసంత్‌నగర్‌లో బీహార్‌ ఉన్నతాదికారుల పర్యటన

కుకట్‌పల్లీ:బీహార్‌లోని భూగర్బ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రలు అవలంబిస్తున్న పద్దతులను స్వయంగా పర్యవేక్షించి జల వనరులను కాపాడేందుకు అక్కడి హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.ఆంద్రప్రదేశ్‌ అవలంబిస్తున్న …

5వ తరగతిలో చేరికకు ఆహ్వానం

సంగారెడ్డి మున్సిపాలిటీ:2012-13 విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవెలబుల్‌ పాఠశాలలో ఐదో తరగతిలో  చేరికకు దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాజు చెప్పారు. నాలుగో తరగతి ఉత్తీర్ణులై …

గురుకుల కళాశాల దరఖాస్తుల పొడిగింపు

సంగారెడ్డి మున్సిపాలిటీ: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి రెండో నెల 12వ తేది వరకు దరఖాస్తుల చేసుకోవచ్చు అని గడువు పొడిగించినట్లు కన్వీనర్‌ సదర్శన్‌ పేర్కొన్నారు. …

ముదిరాజ్‌ మహాసభ 8న

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా ముదిరాజ్‌ల మహాసభ ఈ నెల 8న తొగుట మండలంలోని కొటి లింగాల ఆశ్రమంలో  మహాసభ నిర్వహిస్తున్నట్లు  అధ్యక్షుడు చంద్రశేఖర్‌,  గౌరవ అధ్యక్షుడు టి. …

గిరిజన వితంతు మహిళా సమస్యలను పరిష్కరించాలి

గూడూరు, జూన్‌ 6: బుధవారం మండల కేంద్రంలో వితంతుల సదస్సు మండల కార్యదర్శి వాంకుడోతు భరత్‌నాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సంద ర్భంగా రాజన్న మాట్లాడుతూ రాష్ట్రంలో  …

శిక్షణ కేంద్రాల్లో నిరసనలు:యూటీఎఫ్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7న శిక్షణ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మారెడ్డి, జిల్లా …

దళితుల హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణ ప్రభుత్వాలు

చేర్యాల జూన్‌ 6 (జనంసాక్షి): దళితులను ఓట్లేసే మరయంత్రాలుగా వాడుకుంటు వారి హక్కుల్ని కాలరాస్తు ఆగ్ర వర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ మాల మహానాడు మండలాధ్యుక్షుడు బుట్టి …

ప్రచారంలో దొమ్మాట కళా బృందం

జనగామ జూన్‌ 6 : మండలం లోని దొమ్మాట గ్రామానికి చెందిన పాటల చంద్రయ్య,నర్సింలు కళా బృందం మంగళ వారం చేర్యాల పట్టణం నుంచి పరకాల ప్రచారానికి …

అవినీతి మంత్రులను తొలగించాలి

జనగామ జూన్‌ 6 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారుల చేతుల్లో కీిలు బొమ్మలుగా మారి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాయని  అఖిల భారత విద్యార్ది సమాఖ్య ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌ …