సీమాంధ్ర

అశోక్‌బాబు అరెస్ట్‌ దారుణం

తీవ్రంగా ఖండిరచిన ఎంపి రఘురామ న్యూఢల్లీి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండిరచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన …

ఏ సి బి దాడిలో పట్టుబడిన ఎలక్ట్రికల్ లైన్మెన్

యస్ రాయవరం. ఫిబ్రవరి 11 .జనం సాక్షి. విశాఖజిల్లా యస్. రాయవరం మండలం అడ్డురోడ్డు ఎలక్ట్రిక్ లైన్ మేన్ గా పని చేస్తున్న ఎన్ నాగేశ్వర్రావుపై శుక్రవారం …

నర్సీపట్నంలో అఘోరాల హల్ చల్

గంజాయి తాగి రోడ్లపై వాహనాలు అపుతూ వీరంగం అటుగా వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు నర్సీపట్నం ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : నర్సీపట్నంలో మరోసారి అఘోరాలు దర్శనమిచ్చారు. గతంలో …

వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం

బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్‌ అమరావతి,ఫిబ్రవరి11(జనంసాక్షి): ఎపిలో అధఙకార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న …

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌

తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ …

టిటిడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభినందనీయం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్‌ రెడ్డి తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ …

సత్వరమే ఎస్సీ,ఎస్టీ కేసుల పరిస్కారం

బాధితలకు తక్షణం సాయం అందేలా చూడాలి అధికారులతో సవిూక్షలో కలెక్టర్‌ ఆదేశాలు నెల్లూరు,ఫిబ్రవరి10(జనంసాక్షి): జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా దృష్టి …

ఏపిలో టెన్త్‌,ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మార్చి11 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎప్రిల్‌ 8 నుంచి ఇంటర్‌ బోర్డు పరీక్షలు మే 2నుంచి టెన్త్‌ పరీక్షలు అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల …

శ్రీశైలంలో 22 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

22 నుంచి మార్చి 4 వరకు ఉత్సవాల నిర్వహణ కర్నూలు,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 22న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం …

శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు

అనంతరం స్వామివారి ప్రసాదాలు అందచేత తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన …