సీమాంధ్ర

నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలంటూ వినతిపత్రం

  విశాఖపట్నం ఫిబ్రవరి 18 (జనంసాక్షి బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వున్న ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా విభజించే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి …

సామిల్లు ఏర్పాటు ఫిర్యాదుపై గ్రామస్థుల నుండి వివరాల సేకరణ…

  యస్ రాయవరం ఫిబ్రవరి 18(జనం సాక్షి ):మండలంలోని తిమ్మాపురం శివారు కోనవానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సామిల్లు పై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు వివరాలు …

కొత్త జిల్లాలపై తొలగని సందిగ్ధత

జిల్లాల పేర్లు,ప్రాంతాలపై అభ్యంతరాలు మార్చి 3 వరకు అభ్యంతరాల స్వీకరణ అమరావతి,ఫిబ్రవరి18 ( జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన నాటినుంచి రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇటీవల …

ప్రత్యేకహోదాపై దోబూచులాట

పరస్పర విరుద్దంగా అధికార, విపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీయంలో ఇరు పార్టీల వైఫల్యం అమరావతి,పిబ్రవరి17  (జనంసాక్షి):  అనూహ్యంగా ఉమ్మడి ఎపి విభజన సమస్యల జాబితా నుంచి ప్రత్యేకహోదా …

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు రూ. 9 కోట్ల 20లక్షలు అందజేశారు

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు రూ. 9 కోట్ల 20లక్షలు భారీ విరాళాన్ని అందజేశారు. ఇందులో రూ. 6కోట్లు స్వామివారికి, మరో రూ. …

జర్నలిస్టులకు మరోసారి ఉచితంగా మెడికవర్ వైద్య పరీక్షలు

  28 వరకు అవకాశం కల్పించిన ఆసుపత్రి యాజమాన్యం కూపన్లు కోసం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సంప్రదించండి ఫీజు రాయితీ కోసం ప్రయత్నాలు విశాఖపట్నం ఫిబ్రవరి 16(జనం …

వీఆర్ఏల దీక్షకు మద్దతుగా

రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి నర్సీపట్నం ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు దీక్షకు మద్దతుగా రాష్ట్ర రెల్లి …

సింహగిరిపై మాఘ పౌర్ణమి పూజలు

ఆర్జిత సేవల కు విశేష స్పందన విశాఖపట్నం.. పిబ్రవరి..17 (జనం సాక్షి బ్యూరో ): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలోబుదవారం మాఘ పౌర్ణమి సందర్భంగా …

ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది

ఐదురోజులపాటు సంతకాల సేకరణ ఉద్యమం విజయవాడ,ఫిబ్రవరి15 ( జనం సాక్షి):  పీఆర్సీపై ఏపీ ఉపాధ్యాయులు తమ పట్టు సడలించడంలేదు. హెచ్‌ఆర్‌ఏ అంశంలో తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వంతో చర్చలు జరిపిన …

హంద్రీనీవా నీటి నిలిపివేత తగదు: పయ్యావుల

అనంతపురం,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): హంద్రీనీవా కాలువపై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి హంద్రీనీవా కాలువపై నిరసన చేపట్టారు. పంటలకు అర్దాంతరంగా నీటిని నిలిపివేసిన …