సీమాంధ్ర

భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ రామచంద్ర అమ్మవారు

వైభవంగా పండుగ మహోత్సవం వేలాదిగా తరలి వచ్చిన భక్తులు విశాఖపట్నం ఫిబ్రవరి..15(జనంసాక్షి బ్యూరో ): పరవాడ మండలం, వాడచీపురుపల్లి తో పాటు దళాయపాలెం , పరిసర గ్రామాల …

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్

        నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :   నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో గల సుమారు పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి …

ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రోలుగుంట ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన

రోలుగుంట ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : రోలుగుంట మండలంలో ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు పెద్ద పేట , ఎమ్ పేట కోరుప్రోలు, పందలపాడు, గంగవరం …

ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రం ను సందర్శించిన డిఎల్ పి ఓ శిరీష

నర్సీపట్నం ఫిబ్రవరి 14 (జనంసాక్షి): నర్సీపట్నం మండలం ధర్మసాగరం పంచాయితీ లోని  ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రంను నర్సీపట్నం డీఎల్ పిఓ ఆర్ శిరీష రాణి, …

ఆరో రోజుకు చేరిన రెవిన్యూ వీఆర్ఏల నిరహార దీక్ష..

జి.మాడుగుల .ఫిబ్రవరి14. జనం సాక్షి. మండల కేంద్రంలో వీఆర్ఏల నిరాహార దీక్ష సోమవారం నాటికి ఆరు రోజులకు చేరుకుంది . ఈ సందర్భంగా వీఆర్ఏల మండల అధ్యక్షుడు …

జనంసాక్షి వార్తలకు స్పందించిన అధికారులు

వేములపూడి పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుల  సమ్మె పై స్పందించిన అధికారులు ప్రభుత్వం నుండి జీతాలు వచ్చే వరకు జనరల్ ఫండ్ నుండి ఒక్కకరి 20 వేలు సమ్మె …

జి.మాడుగులలో 40 అడుగులు ఆంజనేయ విగ్రహ శంకుస్థాపన..

భీమిలి కి చెందిన సద్గురు సేవాశ్రమం సాయిరాం ఆధ్వర్యంలో.. 40 అడుగులు ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం సన్నాహాలు.శంకుస్థాపన లో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. జి.మాడుగుల. …

రోలుగుంట మండలం, జే.నాయుడు పాలెంలో దారుణం

ఆర్థిక సమస్యల కారణంగా భార్యా, భర్తల మధ్య విభేదాలు అర్థరాత్రి ఇద్దరి పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి చిన్నారులు మ్రుతి, క్షేమంగా బయట పడ్డ తల్లి …

పురపాలక సంఘం కార్యాలయం పెద్దబొడ్డేపల్లి తరలించడం పై అభ్యంతరం తెలుపుతూ ఆర్డీవోకు వినతిపత్రం..

నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయం నర్సీపట్నం నుండి అభ్యతరకరమైన స్థలములో నిర్మించిన అధికార్లపైన, నిభందనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్యాలయం తరలించిన కమీషనర్ పై చర్యలు చేపట్టాలి నర్సీపట్నం …

*పీఎస్‍ఎల్వీ-సీ 52 ప్రయోగంపై ఇస్రో కు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి: పీఎస్‍ఎల్వీ-సీ 52 రాకెట్ ప్రయోగం విజయవంతం పై ఇస్రో కు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా …