హైదరాబాద్
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా: ఈ రోజు ఇండోనేషియాలో భుకంపం సంభవించింది. రిక్టరి స్కేల్ పై 6.6గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంక పూర్తి వివరాలు తెలియ రాలేదు.
ఘోర రోడ్డు ప్రమాదం
బెంగుళూర్ తిరుపతి జాతీయా రహదారిపై ములబాగిల్ వద్ద రహదారిపై వెళ్తున్న లారిని కారు ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
కూలీన పాఠశాల పైకప్పు
మెదక్: జహీరాబాద్ మండలంలోని మన్నపూర్ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలీ విధ్యార్థులపై పడి ఇద్దరు విధ్యార్థులకు గాయలయినాయి దీనితో వారి సమీప ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య!
- 70 మంది ప్రయాణికులతో వెళ్తూ మంటల్లో చిక్కుకున్న మరో బస్సు
- బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- మరిన్ని వార్తలు




