హైదరాబాద్

ఈ నెల 30న అఖిలపక్ష భేటీ

ఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం 19వ తేదీ …

నగరంలో విలువైన భూములు హాంఫట్‌

` 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీ ` రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్‌ ` రాత్రికి రాత్రే బిలియనీర్‌ కావాలన్న …

హైదరాబాద్‌ కార్పొరేటర్లకు శుభవార్త

` ప్రతి డివిజన్‌ కు రూ.2 కోట్ల అభివృద్ధి నిధులు ` జిహెచ్‌ఎంసి జనరల్‌ బాడీ తీర్మానం హైదరాబాద్‌(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను …

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తుదిమెరుగులు

` విభాగాల వారీగా సీఎం సమావేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ …

జీహెచ్‌ఎంసీ పరిధి మరింత విస్తరణ

` 27 మున్సిపాలిటీల విలీనం ` ఓఆర్‌ఆర్‌ లోపలా, బయట ఉన్నవి విలీనం ` కొత్తగా మరో విద్యుత్‌ డిస్కమ్‌ ఏర్పాటుకు నిర్ణయం ` ఎన్టీపీసీ ఆధ్వర్యంలో …

మోగిన పంచాయతీనగరా

` తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదల ` మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ ` డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌ ` అమల్లోకి …

పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో., న (జనం సాక్షి). జిల్లాలో బలోపేతం తో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని డి.సి.సి అధ్యక్షులు …

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం

పారదర్శక ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీ – డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ (జనంసాక్షి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలసీ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా …

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ …

మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు

ఖమ్మం (జనంసాక్షి) : కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫెళ పెళమని విరుచుకుపడేందుకు బీసీలు మహోద్యమానికి సన్నద్ధమవుతున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ …