హైదరాబాద్

కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం

` నిమిష ప్రియ ఉరిశిక్ష ఆపేందుకు చేయగలిగిందేమీ లేదు ` సుప్రీంకు వివరించిన కేంద్ర ప్రభుత్వం ` ‘బ్లడ్‌మనీ’ఆప్షన్‌ పైనే ఆశలు పెట్టుకున్న కుటుంబం న్యూఢల్లీి(జనంసాక్షి): కేరళకు …

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు ఆపడం లేదు

` రాష్ట్రాన్ని వెన్నాడుతున్న కేసీఆర్‌ పాలనా వైఫల్యాలు ` ఏపీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు ` వ్యవసాయారంగాన్ని అభివృద్ది చేయడం కాంగ్రెస్‌ లక్ష్యం ` పాలేర్‌ …

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏకే సింగ్‌

కొలీజియ సిఫార్సులతో రాష్ట్రపతి ముర్ముఉత్తర్వులు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ …

పెండిరగ్‌లో ప్రాజెక్టుల పూర్తి చొరవ చూపాలి

` కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్‌ ఇవ్వడంతో పాటు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి ` సీఎం సూచనల మేరకు కేంద్ర జల వనరుల శాఖ …

సాగునీటి ప్రాజెక్టులపై, సాగర్‌కట్టపై చర్చకు సవాల్‌

` ఆకలితీర్చే ఆయుధం,ఆత్మగౌరవం రేషన్‌ కార్డు ` పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు ` పేదలకు సన్నబియ్యం ఊసే ఎత్తలే ` కొత్తగా …

యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడు మన వద్ద పెద్దగా మార్గాలేమీ …

బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లష్కర్ బోనాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో …

అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన …

అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..

` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు …

లష్కర్‌ బోనాలు షురూ… బోనం సమర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట …