Main

ఓటునమోదు చేసుకోవాలి

మెదక్‌,జనవరి24(జ‌నంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు  సూచించారు. ఓటును పొందడం అర్హులందరి …

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే 

యాదాద్రి భువనగిరి,జనవరి24(జ‌నంసాక్షి): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత  అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు.  …

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

సిద్దిపేట,జనవరి23(జ‌నంసాక్షి):  కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకు గాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. యుఎస్‌డీపి, ఎఎస్‌ఐ సంస్థల సహకారంతో …

సంక్షేమంలో ముందున్న సిఎం కెసిఆర్‌: ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి,జనవరి18(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ …

సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

మెదక్‌,జనవరి18(జ‌నంసాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ …

తెలుగు మహాసభల నిర్వహణ గర్వకారణం

సిద్దిపేట,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):  ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలుగుభాష అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుభాష …

వేర్వేరు ఘటనల్లో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు దుర్మరణం

సంగారెడ్డి,నవంబర్‌16(జ‌నంసాక్షి): వేర్వేరు ఘటనల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు రైతులు కాగా, ఒకరు ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌. సంగారెడ్డి …

రాజుకుంటున్న సింగూర్ చిచ్చు

సంగారెడ్డి, నవంబర్ 6: దిగువన ఉన్న శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న 14 టీఎంసీల నీటిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష …

రేవంత్‌ వెంటే శశికళా

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ రేవంత్‌రెడ్డి రాజీనామాతో టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది …

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. అలాగే తెచ్చిన ధాన్యాన్ని కొన్న తరవాత రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమచేస్తారు. ఖాతాలులేని రైతులకు తక్షణం …