Main

రాజుకుంటున్న సింగూర్ చిచ్చు

సంగారెడ్డి, నవంబర్ 6: దిగువన ఉన్న శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న 14 టీఎంసీల నీటిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష …

రేవంత్‌ వెంటే శశికళా

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ రేవంత్‌రెడ్డి రాజీనామాతో టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది …

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. అలాగే తెచ్చిన ధాన్యాన్ని కొన్న తరవాత రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమచేస్తారు. ఖాతాలులేని రైతులకు తక్షణం …

ఓర్వలేకనే శ్రీధర్‌బాబుపై కుట్ర: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెరాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ …

నవ వధువు ఆత్మహత్య

సిద్దిపేట: సిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(23)కు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే సాయికృష్ణతో …

బియ్యం కన్నా తృణధాన్యాల సరఫరా మేలు

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తృణధాన్యాలను సేంద్రియ పద్దతిలో ఉత్పత్తి చేయడంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చేస్తున్న కృషి కారణంగా రైతులు లాభాల బాటపడుతున్నారు. అయితే వీరు …

సేంద్రియ సాగు దిశగా కూరగాయ రైతులు

సిద్దిపేట,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించేలా రైతులు తమ విదానాలు మార్చుకున్నారు. నాబార్డు సౌజన్యంతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సంగారెడ్డి జిల్లాలోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన …

పేదింటి బిడ్డకు పెద్దన్న కేసీఆర్ 

నిరుపేద యువతుల కోసమే కల్యాణ లక్క్ష్మి, షాదీ ముబారక్ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా 250 మంది లబ్ధిదారులకు రూ.1కోటి 64లక్షల 87వేల 980 చెక్కుల …

జూరాలకు వరద ఉద్ధృతి

గద్వాల, అక్టోబర్ 15: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు కృష్ణానది, భీమా నదుల నుండి వస్తున్న వరద నీటితో …

మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యం: ఎంపి

సిద్దిపేట,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యమవుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో రూ.25లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి …