Main

ఓర్వలేకనే శ్రీధర్‌బాబుపై కుట్ర: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెరాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ …

నవ వధువు ఆత్మహత్య

సిద్దిపేట: సిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(23)కు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే సాయికృష్ణతో …

బియ్యం కన్నా తృణధాన్యాల సరఫరా మేలు

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తృణధాన్యాలను సేంద్రియ పద్దతిలో ఉత్పత్తి చేయడంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చేస్తున్న కృషి కారణంగా రైతులు లాభాల బాటపడుతున్నారు. అయితే వీరు …

సేంద్రియ సాగు దిశగా కూరగాయ రైతులు

సిద్దిపేట,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించేలా రైతులు తమ విదానాలు మార్చుకున్నారు. నాబార్డు సౌజన్యంతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సంగారెడ్డి జిల్లాలోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన …

పేదింటి బిడ్డకు పెద్దన్న కేసీఆర్ 

నిరుపేద యువతుల కోసమే కల్యాణ లక్క్ష్మి, షాదీ ముబారక్ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా 250 మంది లబ్ధిదారులకు రూ.1కోటి 64లక్షల 87వేల 980 చెక్కుల …

జూరాలకు వరద ఉద్ధృతి

గద్వాల, అక్టోబర్ 15: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు కృష్ణానది, భీమా నదుల నుండి వస్తున్న వరద నీటితో …

మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యం: ఎంపి

సిద్దిపేట,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యమవుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో రూ.25లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి …

రెండు వేర్వేరు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు

నలుగురు మృతి మెదక్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆర్టీసీ బస్సుల కారణంగా నలుగురు మృతి చెందారు. ఇందులో ఒకటి మెదక్‌ జిల్లాలో, మరోటి నిర్మల్‌ జిల్లాలో జరిగింది. రెండు ప్రమాదాల్లోనూ …

అవినీతికి పాల్పడిన వీఆర్‌ఓను సస్పెండ్‌ చేసిన సిద్దిపెట కలెక్టర్‌

-మంత్రి ఈటెల ఆదేశంతో స్పందించిన కలెక్టర్‌ -దళిత యువకుల ఆత్మహత్యాయత్నానికి కారణమైన వీఆర్‌ఓ సిద్దిపేట, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):గణెళిష్‌ నిమజ్జనం రోజు సంచలనం కలిగించిన దళితయువకుల ఆత్మహత్యా …

అనుకున్న సమయానికంటే ముందే మిషన్‌ భగీరథ నీళ్లు

మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి మహబూబ్‌ నగర్‌,ఆగస్టు30 : అనుకున్న సమయానికంటే ముందే మిషన్‌ భగీరథ మంచి నీళ్లు ప్రజలకు అందించాలని అధికారులను మంత్రులు జూపల్లి కృష్ణారావు, …