హైదరాబాద్
శ్రీకాకుళంలో జాతీయ రహదారి దిగ్బంధం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్రా ఆర్గానిక్ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల స్వల్ప లాభం
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్మార్కెట్లో సెన్సెక్స్ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.
సుర్జీత్సింగ్ విడుదల
న్యూఢిల్లీ: సుర్జీత్సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్కు అప్పగించారు.
తాజావార్తలు
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- మరిన్ని వార్తలు