వార్తలు

నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

చేర్యాల (జనంసాక్షి) మే 15 : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ సిద్దిపేట …

కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి)డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి …

లైబ్రరీలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం …

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఉప్పల్ / హబ్సిగూడ, మే 15 (జనం సాక్షి): పాత హబ్సిగూడ డివిజన్‌ ఆధ్వర్యంలో ఇందిరా ఎంపిరియల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం …

సమాజ హితులు ఆర్యవైశ్యులు

సూర్యాపేట(జనంసాక్షి)సమాజం మేలు కోరుకునే హితులు ఆర్యవైశ్యులని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, సుప్రీంకోర్టు అడ్వకేట్, రిటైర్డ్ జడ్జి, శ్రీవాసవి సేవా సమితి జాతీయ లీగల్ …

అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిక

            సర్పంచ్ నరేందర్ రెడ్డి,కి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.. తలకొండపల్లి(ఆమనగల్)మే15 (జనంసాక్షి):కాంగ్రెస్ ప్రజా …

రోడ్డు విస్తరణ కోసం స్థల పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి పట్టణంలో రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, విస్తరణ పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని …

భూపాలపల్లిలో 6 ఇంక్లైన్ పనులకు శ్రీకారం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి సింగరేణి ఏరియాలో నూతనంగా 6ఇంక్లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజెంట్ …

సముద్ర లింగాపూర్ లో ప్రతిమ బస్సునుఢీకొన్న కారు బైక్..

గంభీరావుపేట మే 15(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వెళ్తున్న ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ …

బేగంపేటలో జింక మృతి

మే 15, ( జనం సాక్షి ) ; యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి …