సీమాంధ్ర

నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి కాసు

గుంటూరు, ఆగస్టు 3 : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన వుందని మంత్రి కాసు కృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు వచ్చిన ఆయనను ఆర్‌ …

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

విజయనగరం, ఆగస్టు 3 : పట్టణంలోని కంటోన్మెంట్‌ వద్దగల గూడ్సుషెడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. …

ప్రారంభమైన ఉద్యోగుల క్రీడలు

కర్నూలు, ఆగస్టు 3 : ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల క్రీడలను శుక్రవారం కలెక్టరేట్‌లోని షటిల్‌ కోర్టులో జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం …

దీపావళి హస్యకథలపోటీ

రాజమండ్రి, ఆగస్టు 3 : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక ఆధ్వర్యంలో 2012 దీపావళి హస్యకథల పోటీ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ …

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి.

విజయనగరం, ఆగస్టు 3 : ఈ నెల 4,5 తేదీల్లో జరిగే లోక్‌ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.వి.రాంబాబు తెలిపారు. మండల …

15రోజుల్లోగా కార్మికుల సమస్య పరిష్కారం

విజయనగరం, ఆగస్టు 3 : శ్రీరాంపురం వద్ద గల స్టీల్‌ ఎక్సైజ్‌ ఇండియా లిమిటెడ్‌ (గోల్డ్‌స్టార్‌) యాజమాన్యం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు ఆశాజనకంగా సాగాయని సిఐటియుఏ …

తాటిపూడి నీటి విడుదలపై సమావేశం

విజయనగరం, ఆగస్టు 3 : తాటిపూడి నీటిని ఇతర అవసరాలకు తరలించడాన్ని ఆయకట్టు రైతులు నిరసిస్తున్నారు. పార్టీలకతీతంగా కలిసి పోరాడేందుకు జామి మండలంలోని పది గ్రామాల రైతులు …

‘టీడీపీ మునిగిపోయే నావ లాంటింది’

విజయనగరం, ఆగస్టు 3 : తెలుగుదేశం పార్టీని ప్రజలు మరిచిపోయి చాలా సంవత్సరాలైందని, ఉనికిని కాపాడుకోవడానికి కొంతమంది నాయకులు అప్పుడప్పుడు కనిపిస్తారని మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు, ఆర్‌ఐసీఎస్‌ …

వైన్‌ షాపు తొలగించాలి

విజయనగరం, ఆగస్టు 3: స్థానిక కుమ్మరి వీధికి వెళ్ళే రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిరి వైన్స్‌ షాపులు తొలగించాలని మహిళలు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక …

అభివృద్ధికి దూరంగా శివారు గ్రామాలు

విజయనగరం, ఆగస్టు 3 : గుర్ల మండలంలోని శివారు గ్రామలు మౌలిక సదుపాయలు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మేటర్‌ పంచాయతీలకు శివారు గ్రామాలుగా ఉన్న కొన్ని గ్రామాలకు ఇప్పటికీ …