సీమాంధ్ర

కృష్ణాడెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరందించడానికి చర్యలు

విజయవాడ: కృష్ణాడెల్టా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సాగునీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్రా మంత్రి తోట నరిసింహం అన్నారు. ప్రస్థుతం నీటి కొరత ఉన్న …

అదృశ్యమైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం

కాకినాడ: సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన ఆరుగురు మత్స్యకారుల్లో ముగ్గురి ఆచూకీ లభించింది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్‌ వద్ద ముగ్గురిని స్థానిక మత్స్యకారులు ఎన్‌. సుబ్బారావు, …

ప్రమాదం నుంచి బయటపడిన బల్లకట్టు ప్రయాణీకులు

గుంటూరు:మాచారం మండలం గోవిందాపురం వద్ద కృష్ణా నదిలో నిలిచిన బల్లకట్టు ప్రయాణీకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. గోవిందారం రేవునుంచి ప్రయాణీకులతో బయత్దేరిన బల్లకట్టు ఈ రోజు ఉదయం …

వేమన వర్సిటీలో అక్రమాలపై ఏసీబీ విచారణ

కడప, ఆగస్టు 3 : యోగివేమన యూనివర్సిటీ అభివృద్ధి పనుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. యూనివర్సిటీ రికార్డులను స్వాధీనం …

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వద్దు… కళాశాలలను ఏర్పాటు చేయండి’

కడప, ఆగస్టు 3 : వృత్తి విద్యా కళాశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్‌ చేశారు. విద్య, వైద్య కళాశాలలను ప్రైవేటికరణవైపు మొగ్గు …

రూ.వెయ్యికోట్లు వ్యవసాయరంగం యాంత్రీకరణకు కేటాయింపుమంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడి

నెల్లూరు, ఆగస్టు 3 : వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్షీనారాయణ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన …

నేటి నుండి బైరెడ్డి 92 గంటల దీక్ష

కర్నూలు, ఆగస్టు 3 : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఒక వేళ విభజిస్తే మూడు ప్రాంతాలుగా విడగొట్టాలని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి శుక్రవారం ఇక్కడ డిమాండ్‌ …

గజదొంగ పరుశురాం అరెస్టు

విజయవాడ, ఆగస్టు 3: పేరు మోసిన గజదొంగను నూజివీడు పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుండి పావుకిలో బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఇటీవల …

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

విజయవాడ, ఆగస్టు 3 : కంచికచర్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వ్యవసాయ కూలీలు …

ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 3 : ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా దుర్గమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పవిత్రోత్సవాలకు తోడు …

తాజావార్తలు