సీమాంధ్ర

లక్ష్మింపేట దళితుల సమస్యలు పరిష్కరించాలి

విజయనగరం, ఆగస్టు 3 : శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట దళితుల సమస్యలను ప్రభుత్వమే తక్షణమే పరిష్కరించాలని జిల్లా సామాజిక న్యాయ ఉద్యమ వేదిక కన్వీనర్‌ గంటాన అప్పారావు …

నకిలీ జీవో సృష్టికర్తల అరెస్టు

విశాఖపట్నం: సింహాచలం ఆలయ భూమి క్రమబద్ధీకరణకు ఏకంగా నకిలీ జీవో సృష్టించిన ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ అధికారి కూడా ఉన్నారు. …

పట్టణంలో సినీ హీరో మనోజ్‌ సందడి

విజయనగరం, ఆగస్టు 3 : సినీనటుడు మంచు మనోజ్‌కుమార్‌ స్థానిక సప్తగిరి థియేటర్‌లో ‘ఊ కొడుతారా… ఉలిక్కి పడతారా’ చిత్ర యూనిట్‌తో చేసిన సందడి ప్రేక్షకుల్లో ఉర్రూతలూగించింది. …

తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

విజయనగరం, ఆగస్టు 3 : తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పెదంకలాం పిహెచ్‌సి వైద్యాధికారి విజయకుమార్‌ చెప్పారు. తల్లిపాల వారోత్సవం, అమ్మకొంగు కార్యక్రమాన్ని మండలంలోని పెదంకలాం, …

ఘనంగా డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి జన్మదినం

కర్నూలు, ఆగస్టు 3 : పద్మభూషణ్‌, సంగీత కళానిధి బిరుదాంకితులు డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి శుక్రవారం వందో జన్మదినోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ సీఈఓ డాక్టర్‌ ఎల్వీ …

పగోజిలో 17.9 మీ.మీ. వర్షపాతం

ఏలూరు, ఆగస్టు 3 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 17.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీ …

జిల్లాలో కొత్తగా మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

శ్రీకాకుళం, ఆగస్టు 3 : జిల్లాలో జలుమూరుతో పాటు కొత్తగా మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు కానున్నాయని, దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసిందని జిల్లా …

మూఢనమ్మకాలు తొలగించేందుకు కృషి చేయాలి

శ్రీకాకుళం, ఆగస్టు 3: నవసమాజ నిర్మాణం పాఠశాలల నుంచి ప్రారంభమవుతుందని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకరయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జనవిజ్ఞానవేదిక జిల్లా …

నగదు బదిలీతో ప్రభుత్వం దగా

శ్రీకాకుళం, ఆగస్టు 3 : చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసర సరుకులు భవిష్యత్తులో అందించకుండా ఉండేందుకు నగదు బదిలీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం …

ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్సు దాడులు

శ్రీకాకుళం, ఆగస్టు 3 : విజిలెన్స్‌, భూగర్భ జలశాఖ అధికారులు దాడులు నిర్వహించి సంతకవిటి మండల పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పట్టుకున్నారు. మండల పరిధిలోని …