సీమాంధ్ర

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు,భయాందోళనలో ప్రయాణికులు

నెల్లూరు: తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను రైల్వే గార్డులు గుర్తించారు. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

సైకో శ్రీనివాసులును మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు

గూడూరు(నెల్లూరు): భద్రాచలం-చెన్నై బస్సులో ముగ్గురిని హతమార్చిన సైకోను పోలిసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నెల్లూరు జిల్లా తడ వద్ద జూలై26న ఈ మరణకాండ చోటుచేసుకుంది. హత్య …

పోలీసు కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: డీజీపీ దినేష్‌రెడ్డి

కాకినాడ: పోలీసు కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. తూగో జిల్లా కాకినాడలో తొలిసారిగా నిర్మించిన సబ్సిడరీ పోలీసు క్యాంటీన్‌ను ఆయన శనివారం …

మావోయిస్టు కమాండర్‌ సూర్యం లొంగుబాటు

అనారోగ్యమే కారణమని వెల్లడి విజయనగరం ఎస్పీ ఎదుట సరెండర్‌ విజయనగరంఆగస్టు 15 (జనంసాక్షి) : మల్కన్‌గిరి డివిజన్‌ కమాండర్‌గా, మాచ్‌ఖండ్‌, ఎల్‌ఓఎస్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడిగా పని …

శ్రీశైలంకు జలకళ!

కర్నూలు, ఆగస్టు 14 : శ్రీశైలం రిజర్వాయరు కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండింది. ఆ ప్రాజెక్టు గేట్లు అన్నింటిని ఎత్తివేశారు. …

ఆటలపోటిల్లో అపశృతి

కడప: వీరపునాయునిపల్లి మండలం పాలగిరి పాఠశాలలో ఈ రోజు ఆటలపోటీలు జరిగాయి. పదవ తరగతి విద్యార్థిని సరిత ఆటలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. దీంతో అక్కడ …

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత

విశాఖ: మావోయిస్టు నేత సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లాలో సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసినప్పటకీ పోలీసులు …

ముత్యాలమ్మపాలెంలో టీడీపీ వైకాపా మధ్య ఘర్షన

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఎన్టీపీసీ ఉద్యోగాల విషయంలో తేదేపా వైకాపా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయినావి, …

ఇచ్చాపురం ఎమ్మెల్యే అరెస్ట్‌

శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియ సాయిరాజును పోలీసులు అరెస్ట్‌ చేసి సోంపేట పోలీసు స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలించారు. 2010 ఏప్రిల్‌ 30వ తేదిన జరిగిన ధర్మల్‌ …

వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కలలో ఏనుగుగడ్డ వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఇద్దరూ పదవ పదవతరగతి విద్యార్థులే ఈ విషయం …

తాజావార్తలు