సీమాంధ్ర

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత

విశాఖ: మావోయిస్టు నేత సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లాలో సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసినప్పటకీ పోలీసులు …

ముత్యాలమ్మపాలెంలో టీడీపీ వైకాపా మధ్య ఘర్షన

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఎన్టీపీసీ ఉద్యోగాల విషయంలో తేదేపా వైకాపా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయినావి, …

ఇచ్చాపురం ఎమ్మెల్యే అరెస్ట్‌

శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియ సాయిరాజును పోలీసులు అరెస్ట్‌ చేసి సోంపేట పోలీసు స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలించారు. 2010 ఏప్రిల్‌ 30వ తేదిన జరిగిన ధర్మల్‌ …

వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కలలో ఏనుగుగడ్డ వాగులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఇద్దరూ పదవ పదవతరగతి విద్యార్థులే ఈ విషయం …

కృష్ణాడెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరందించడానికి చర్యలు

విజయవాడ: కృష్ణాడెల్టా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సాగునీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్రా మంత్రి తోట నరిసింహం అన్నారు. ప్రస్థుతం నీటి కొరత ఉన్న …

అదృశ్యమైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం

కాకినాడ: సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన ఆరుగురు మత్స్యకారుల్లో ముగ్గురి ఆచూకీ లభించింది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్‌ వద్ద ముగ్గురిని స్థానిక మత్స్యకారులు ఎన్‌. సుబ్బారావు, …

ప్రమాదం నుంచి బయటపడిన బల్లకట్టు ప్రయాణీకులు

గుంటూరు:మాచారం మండలం గోవిందాపురం వద్ద కృష్ణా నదిలో నిలిచిన బల్లకట్టు ప్రయాణీకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. గోవిందారం రేవునుంచి ప్రయాణీకులతో బయత్దేరిన బల్లకట్టు ఈ రోజు ఉదయం …

వేమన వర్సిటీలో అక్రమాలపై ఏసీబీ విచారణ

కడప, ఆగస్టు 3 : యోగివేమన యూనివర్సిటీ అభివృద్ధి పనుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. యూనివర్సిటీ రికార్డులను స్వాధీనం …

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వద్దు… కళాశాలలను ఏర్పాటు చేయండి’

కడప, ఆగస్టు 3 : వృత్తి విద్యా కళాశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్‌ చేశారు. విద్య, వైద్య కళాశాలలను ప్రైవేటికరణవైపు మొగ్గు …

రూ.వెయ్యికోట్లు వ్యవసాయరంగం యాంత్రీకరణకు కేటాయింపుమంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడి

నెల్లూరు, ఆగస్టు 3 : వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్షీనారాయణ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన …