Featured News

ఆ ముగ్గురిలో..ఎవరైనా ఓకే!

సిఎం మమత, ఎస్‌పి అధినేత ములాయం న్యూఢిల్లీ, జూన్‌ 13 : రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్‌ …

భ్రష్టుపట్టిన రాష్ట్ర రాజకీయాలు : చంద్రబాబు

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో …

స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ …

లోక్‌పాల్‌కు మద్దతివ్వండి కిరణ్‌బేడీ

హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): లోక్‌పాల్‌ బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్నట్టు సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. బుధవారంనాడు అన్నాహజారే …

ప్రముఖ గజల్‌ గాయకుడు మెహదీ హసన్‌ ఇక లేరు

కరాచి : ప్రముఖ పాకిస్తాన్‌ గజల్‌ గాయకుడు మెహిదీ హసన్‌ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల …

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం

పేలిన సిలిండర్‌ .. 16 మంది మృతి.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమం విశాఖపట్నం,జూన్‌ 13 (జనంసాక్షి) : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి …

నిత్యానంద కోర్టులో లొంగుబాటు

బెంగళూరు : ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోర్టులో బుధవారంనాడు లొంగి పోయారు. బెంగళూరు శివారు లోని రామ్‌నగర్‌ కోర్టులో బుధ వారం మధ్యాహ్నం లొంగిపో యారు. మీడియా …

భ్రష్టుపట్టినరాష్ట్ర రాజకీయాలు :బాబు నిర్వేదం

కరీంనగర్‌ 13, జూన్‌ (జనంసాక్షి) : తెంలగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బుధవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.ఈ …

ఉప ఉన్నికల స్కోరెంత..ఎన్ని వికెట్లకు ఎన్నిపరుగులు

బినాయక్‌సేన్‌కు గాంధీ పురస్కారం

లండన్‌  : భారత సంతతికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్‌ సేన్‌, బులు ఇమామ్‌లకు లండన్‌లో ని గాంధీ ఫౌండేషన్‌ అంత ర్జాతీయ శాంతి పురస్కారా …