Featured News

‘ఖని’లో రౌడీషీటర్‌ కాల్చివేత – నాటు తుపాకీ, కత్తి స్వాధీనం

గోదావరిఖని, జూన్‌ 10, (జనం సాక్షి) : గోదావరిఖని కార్మిక నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన ఎదురుకాల్పుల్లో కట్టెకోల సుధీర్‌(24) అనే రౌడీషీటర్‌ హతమయ్యాడు. మృతుని నుంచి …

మావోయిస్టుపార్టీ నేతల అరెస్టు ఉలిక్కిపడ్డ ఓరుగల్లు

ఖానాపురం, జూన్‌ 10(జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యురాలు కొండిపర్తి పద్మ ఆలియాస్‌ సీతక్కతో పాటు మరో ఆరుగురు మావోయిస్టు సభ్యులను అరెస్టు చేసి జిల్లా …

2014లో ఎన్డీయే గెలిస్తే తెలంగాణ ఇస్తాం షానవాజ్‌ హుస్సేన్‌

హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి): బిజెపి వల్లే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ పునరుద్ఘాటించారు. పరకాల ఉప ఎన్నికల …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,050 ధర పలుకుతోంది. 22 క్యారెట్ల …

తెలంగాణ భాష యాస ను సినిమాల్లో ఎగతాళి చేసే ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు

తెలంగాణ భాష, యాసను సినిమాల్లో  ఎగతాళి చేసే    ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు బీజేపీకి హరీష్‌ సూటి ప్రశ్న పరకాల,జూన్‌ 10 (జనంసాక్షి):  సినిమాల్లో తెలంగాణ భాషను, …

జగన్‌కు రిమాండ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్‌: సీబీఐ కోర్టు ఈనెల 25 వరకు జగన్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది.నేటితో జగన్‌ రిమాండ్‌ ముగియడంతో అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్‌ను హాజరుపరిచారు. కోర్టులో …

వరకట్న హంతకులకు యావజ్జీవమే సరైనది

న్యూఢిల్లీ: వరకట్నం హత్యకేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగారం విధించాలని, అంత కంటే తక్కువ శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న దాహంతో నిస్సహాయులను అతి దారుణంగా చంపేవారికి …

ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎన్నికల ప్రచారం సాఫీగా సాగిందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ …

ఈజిప్డు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కైరో : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ముబారక్‌ ఆస్పత్రిలో చేర్పించిన వారం రోజుల తర్వాత …

హలికాప్టర్‌ ప్రమాదంలో కెన్యా మంత్రితో సహా 7గురి మృతి

నైరోబి : కెన్యా రాజధాని నైరోబి సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆ దేశ కేబినెట్‌ మంత్రిసహా ఏడుగురు మృతి చెంది. నైరోబి శివారులో జరిగిన ఈ …