సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మల్లురవి

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినినాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పనితీరుపై చర్చించుకున్నారు.