సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని సూర్యాపేట మున్సిపాలిటీ 17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ అన్నారు.17వ వార్డు చింతలచెరువుకు చెందిన ఏర్పుల మల్లిఖార్జున్ ఇటీవల మృతి చెందారు.ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంను కలిగి ఉండటంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో తెలంగాణ భవన్ లో సోమా భరత్ కుమార్, మారెళ్ళ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కౌన్సిలర్ చింతలపాటి భరత్ సమక్షంలో ఇన్సూరెన్స్ సాంక్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీని మల్లిఖార్జున్ సతీమణి లక్ష్మీకి
అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకుని కార్యకర్తకి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, వారి కుటుంబానికి అండగా,భరోసాగా నిలవడం కోసమే కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ ఆలోచించి 60 లక్షలకు పై గల కార్యకర్తల కుటుంబానికి సంవత్సరానికి రూ.28 కోట్లు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన