ఈ రోజు సాయంత్రం సీఎంను కలువనున్న టీ-టీడీపీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు  తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.