ఏకాభిప్రాయసాధనకు చర్యలు చేపట్టాలి

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణపై పార్టీ అధిష్టానంపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన కోరారు.