ఓయూ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతులో పాల్గొనేందుకు ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు.