డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు

మహబూబ్‌నగర్‌: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్‌ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.