నగరంలో రాజకీయ ఐకాస ర్యాలీ

 

హైదరాబాద్‌ ఈ నెల 30నిర్వహించతల పెట్టిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ రాజకీయ ఐకాస నగరంలో ర్యాలీ నిర్వహించింది సికింద్రాబాద్‌లోని లాలాపేట నుంచి అడ్డగుట్ట రాజకీయ ఐకాస నిర్వహించిన ఈ ర్యాలీలో కోదండరాం, తెరాస నేత హరీష్‌రావు తదితరులు పాల్గోన్నారు.మార్చ్‌ ను విజయవంతం చేసి కేంద్రానికి తెలంగాణ అకాంక్షను తెలియజేయాలని నేతలు పిలుపునిచ్చారు.