హైదరాబాద్‌ చేరుకున్న ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనను ఇక్కడ పలువురు కాంగ్రెస్‌ నాయకులు కలుసుకోనున్నారు.