అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం..

గంగారం: (జనం సాక్షి) నవంబర్ 8
గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలో ఉన్నటువంటి పగిడిద్దరాజు దేవాలయంలో మంగళవారం రాత్రి, కార్తీక పౌర్ణ పురస్కరించుకుని, మహిళలందరూ, సహస్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించి, దీపాలు వెలిగించి, పగిడిద్ద రాజుకు ఆలయ ప్రధాన పూజారి పెనుక బుచ్చి రాములు, సురేందర్, రాజేశ్వర్, ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోనీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు