అంతర్జాతీయ యోగా దినోత్సవం…

అంతర్జాతీయ యోగా దినోత్సవం………………………….,……………………….. వలిగొండ జనం సాక్షి న్యూస్ జూన్ 21 మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో సర్పంచ్ రేపాక అరుంధతి ఆధ్వర్యంలో మంగళవారం యోగా నిర్వహించారు ఇందులో భాగంగా జి ఎల్ ఆర్ ఫౌండేషన్ ద్వారా 70 మంది విద్యార్థిని విద్యార్థులకు గుర్రం లక్ష్మారెడ్డి సంయుక్త నోట్ పుస.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్,ఉప సర్పంచి కందుల నరేష్, ఎస్ఎంసి చైర్మన్ రాచురి గణేష్, మదర్ డైరీ చైర్మన్ గాడి పెళ్లి యాదయ్య పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్,టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సిరికొండ జాంగిర్,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కందుల శీను,,దంతూరి రఘు.
నాధం,సుక్కయాదయ్య,రవిశంకర్,కొండంఅశ్విన్,ప్రధానోపాధ్యాయులు బిక్షపతి,
శ్రీరాములు,ధనలక్ష్మి,సోమశేఖర్,వరమ్మ,నీరజ,నవీన్,సుధారాణి,తదితరులు పాల్గొన్నారు