*అంత్యక్రియలకు తక్షణ అవసరాల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సాయం *
√.మల్లెపల్లి సర్పంచ్
దోమ న్యూస్ (జనం సాక్షి) .
వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన * భోడు నర్సిములు గారు* అనారోగ్యం కారణంగా రాత్రి మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న *గ్రామ సర్పంచ్,గ్రామ TRS నాయకులు ఆర్థిక సాయం అందించినరు* ఎడ తెరిపి లేకుoడ కురుస్తున్న వర్షం వర్షం సైతం లెక్కచేయకుండా వారి ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పిస్తూ అంత్యక్రియల తక్షణ అవసరాల ఖర్చుల నిమిత్తం కొరకై *10,000/- పది వేల రూపాయలు* ఆర్థిక సాయం అందించారు *సర్పంచ్ దొడ్ల అంజిలయ్య 5000 , గ్రామ TRS కార్యకర్తలూ,దొడ్లవెంకట్2000, సర్వర్1000,చెన్నయ్య 1000,ఆంద్ర అంజిలయ్య1000, రూపాయలు అందించారు. . ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్ల అంజిలయ్య,గుణవర్ధన్,జోగునర్సిము లు,సర్వర్,నారాయన నాయక్,రమేష్ నాయక్, కూమ్మరి మల్లయ్య, కావలి చెన్నయ్య, దోడ్ల వెంకట్, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు….