అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల పట్టివేత.

ఇద్దరిపై కేసు నమోదు.
* ఎస్ ఐ కృష్ణప్రసాద్.
 చిట్యాల2( జనం సాక్షి)
  మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు.గురువారం మండలంలోని గిద్ద ముత్తారం శివారులో పెట్రోలింగ్ చేస్తుండగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని మండ లంలోని అందుకుతండ, ఒంటిపతండ గ్రామాని కి చెందిన హాట్కార్  రాజేష్, భూక్య రాజు లపై  కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.