అక్రమ విద్యుత్‌ వాడకందార్లకు జరిమానా

చిలుకూర్‌ : మండలంలోని సీతల తండాలో అక్రమంగా విద్యుత్‌ వినిమోగిస్తున్న ఆరుగురికి జరిమానా విధించినట్లు మండల విద్యుత్‌ ఏఈరవికుమార్‌ శుక్రవారం తెలిపారు. ఒకొక్కరికి రూ.2000 చొప్పున వసూలు చుశామన్నారు.