“అక్షరం”ను నిర్లక్ష్యం చేయొద్దు…. సర్పంచ్ కె రాజిరెడ్డి

దోమ.న్యూస్ జనం సాక్షి.
చదివించడం నేర్పించడం లో నిర్లక్ష్యం చేయరాదని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు శుక్రవారం దోమ ప్రైమరి పాఠశాలలలో* అక్షరఅబ్యాస * కార్యక్రమం లో భాగంగా సర్పంచ్ రాజిరెడ్డి పాల్గొని సర్వసతి చిత్ర పటానికి పూజలు చేసి విద్యార్థులకు అక్షర అబ్యాసం చేయించారు విద్యార్థులు చదువులో రానించాలంటే ప్రైమరి దశలో వారిపట్ల ఉపాధ్యాయబృందం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం లో గ్రంతాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ ప్రధానోపాధ్యాయులు శ్వేత నర్సింలు చైర్మన్ గౌస్ వార్డ్ సభ్యులు లక్షమన్ పేరెంట్స్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు