అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం/(జనంసాక్షి):-దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాచారం మండలం కేంద్రంలోని సాయిబాబా మందిరంలో ప్రతిష్టించిన దుర్గాదేవి  నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు విషం శెట్టి రాజయ్య గుప్తా దంపతులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలోని ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం యాచారం మండల ప్రధాన కార్యదర్శి విషంశెట్టి సంతోష్ గుప్తా గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు