అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూరు మండలం ఐతోలులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరి వేసుకుని విజయ్ణ్‌ొడ్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.