అయప్ప బిక్షలో పాల్గొన్న బలరాం జాదవ్.

మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన జంగంపెల్లి రమేష్ స్వామి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ని  అయ్యప్ప సన్నిధానంలో బిక్షకు ఆహ్వానించారు.ఆదివారం రోజున బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గోని అయ్యప్ప సన్నధానానికి వెళ్లి పూజలో పాల్గొని ప్రసాదం స్వీకరించి  బిక్షలో పాల్గొన్నారు.పిలవగానే వచ్చినందుకు బలరాం జాదవ్ ను అయ్యప్ప స్వాములు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆయన తోపాటు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు.