అరకాలపల్లిలో అన్నదానం చేసిన వినాయక విగ్రహ నిర్వాహకులు …

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 4:

మండలంలోని గునుకులపల్లి గ్రామ పరిధిలోని అరుకాలపల్లిలో హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద ఆదివారం రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అరకాలపల్లెలో వినాయకుని ప్రతిష్టించి ఉదయం,సాయంత్రం పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,రెడ్డి సంఘం అధ్యక్షుడు గాదె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత గునకుల విజయ లింగారెడ్డి, వినాయక కమిటీ అధ్యక్షులు బరిగెల మోహన్, ఉప సర్పంచ్ కూన పోశయ్య, ముత్యం, నిర్వాకులు గునుకుల జగన్ రెడ్డి,బైరెడ్డి రాజిరెడ్డి, గునుకుల శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, స్వామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి, గణపతిరెడ్డి, సంపత్ రెడ్డి, అశోక్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గాదె బాల్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, కేతిరెడ్డి మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పింగిలి భగవాన్ రెడ్డి, అరాకల రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాపిరెడ్డి, బజారు రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిట్యాల రామ్ రెడ్డి, బాల్రెడ్డి, రాజిరెడ్డి, దుర్గంటి వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, జనార్దన్ రెడ్డి, సంపత్ రెడ్డి, అనుమండ్ల తిరుపతిరెడ్డి, బాల్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు కొమ్మెర భూపతి రెడ్డి,గునుకుల శ్రీకాంత్ రెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు.